మను జోసెఫ్ రచించిన నవల ‘సీరియస్ మెన్’ కు ద హిందూ బెస్ట్ ఫిక్షన్ అవార్డ్ 2010 లభించింది. న్యాయ నిర్ణేతలు అందరికీ నచ్చి ఏకగ్రీవంగా ఈ అవార్డ్ ఇవ్వటం జరిగింది అని చదివి ఉత్సాహంగా పుస్తకం కొని చదివాను. నేను ఆశించినంత గొప్పగా లేదు కానీ బానే వుంది.
డిసెంబరు 18, 2010
వ్యాఖ్యానించండి »
ఇప్పటి వరకు కామెంట్లు లేవు.
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI








